Home » Strike
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతరత్రా డిమాండ్స్తో అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టువీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు కూడా పలు సూచనలు చేసింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నియమించిన ఆర�
హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర
ఆర్టీసీ సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం..తదితర డిమాండ్లతో అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియనువ్యతిరేకిస్తూ కొన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం అక్టోబరు 22న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఈరోజు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్�