Home » Strike
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి
ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్�
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు… ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల ఇబ్బందుల నడుమ ఆర్టీసీ కార్మికులు చ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ