Home » Strike
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 5 నుంచి సమ్మె చేయాలని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సహా 25 డిమాండ్లను కార్మిక సంఘాలు యాజమాన్యం ముందు ఉంచాయి.వీటిపై ఇంత వరకు ఎటువంటి స్పందన రాకపోవటంతో సమ్మెచేయ
భాతర బొగ్గు కనుల్లో విదేశీ పెట్టుపడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఢిల్లీలో రవాణా వ్యవస్థ సంభించింది. ట్రాన్స్పోర్టు యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మోటార్ వెహికల్ యాక్టును నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం సమ్మెను చేపట్టాయి. రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్�
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ సమ్మె కలకలం. డిమాండ్ల సాధన కోసం నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ). ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనుంది. 2019, మే 9వ తేదీన నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. �
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి 24 గంటలు గడువక ముందే వారిపై మరోసారి దాడి జరిగింది. నిమ్స్లో ఓ రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. రోగి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ దాడి చేశారు. దీంతో మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్�
జూడాల ఆందోళన ప్రభావం ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ విషాద ఘటన బుధవారం(ఫిబ్రవరి-27,2019) హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో జరిగింది. మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సత�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్లోకి సర్జికల్ స్ట్రైక్స్ని లీడ్ చేసిన లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా జాయినైపోయారు. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతితో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన టీమ్కి హుడా నేతృత్వం వ