Home » Strike
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇంకా జీతాలు అందుకోలేదు. ఖాతాల్లో డబ్బులు పడకపోవడంపై కార్మికులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా ఒకట తేదీనే వేతనాలు అందుతుంటాయి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీతాలు చెల�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులను తిప్పుతామని అని ప్రభుత్వం చెప్పినా..అవి సరిపోయినవన్నీ లేకపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమ్మెకు మద్దతునిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు డిపో వద్ద నిరసన చేపట్టారు. డిపో దగ్గర భారీగా మోహరించిన పోలీసులు జేఏసీ నేతలను నిరసన చేయకుండా అడ్డ�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చ�
ప్రభుత్వం చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. దసరా పండుగ..బతుకమ్మ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణీకులతో పాటు నగరంలోని ప�
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ
అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. వారం రోజులుగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి పట్టుబట్టిన కార్మికులకు.. చర్చల కమిటీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంత
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా