Home » strong rooms
APలో ఎన్నికలు ముగిసినా ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘ కార్యలయానికి క్యూ కడుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు కంప్లయింట్స్ చేసుకుంటున్నారు. EVMలపై అనుమానాలున్నాయని..ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి
TDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్లతో పహారా కాయబోతున్నాయి. ఈవీఎంల మొ�
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు