Home » STUBBLE BURNING
ఢిల్లీని వాయు కాలుష్యం దట్టగా కమ్మేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది.
రైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.
Stubble burning: Supreme Court Agrees To Request After Centre Assures Law పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిపరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం న�
Big Move On Stubble Burning పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-16,2020)సుప్రీంకోర్టు…హర్యానా,పంజాబ్,యూపీల�