Home » Submit Report
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
జయలలిత మృతిపై విచారణ పూర్తి అయ్యింది. దీంతో సీఎం స్టాలిన్ చేతికి ఆర్ముగ స్వామి నివేదిక అందజేశారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో.. సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికల కీలక అంశాలు పేర్కొంది.