Home » Sucide
కాన్పూర్ ఐఐటీలో ఓ రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పల్లవి చిల్కా అనే విద్యార్థిని కాన్పూర్ ఐఐటీలో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్డాక్టోరల్ పరిశోధన చేస్తోంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం వరణాసి యాత్రకు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.ఆర్థిక సమస్యలతో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్ను పోలీసు�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది....
వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలి�
Kota student suicide : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని వసతిగృహంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. కోటా నగరంలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్�
తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసు�
సోలంకి ఆత్మహత్య మీద ఏర్పాటు చేసిన కమిటీ ముందు అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ సభ్యులు, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ సభ్యులు క్యాంపస్లో ఉన్న కుల వివక్షను ఎత్తిచూపారు. అయితే వారిలో ఎవరూ సోలంకిని కలవలేదని, అంతే కాకుండా దర్శన్ ఏ వి�
ఢిల్లీ హైకోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Wife Commits Sucide after Husband Murder : ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లైంది. ఆమెగర్భవతి అయ్యింది. ఇంతలోనే కలహాలు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మళ్లీ కలుస్తారనే ఆశతోనే జీవిస్తున్న క్రమంలో భర్త హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెల�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 21రోజూ కొనసాగుతున్నాయి. అయితే,బుధవారం(డిసెంబర్-16,2020)సాయంత్రం ఢిల్లీ- సింఘూ సరిహద్దులో 65ఏళ్ల వయస్సున్న ఓ సిక్కు మత ప్రచారకర్త తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చ�