Home » suffering
అవును.. మీ కంటిని చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారో లేదో డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు. టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కనుగొంటున్నారు.
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న�
Lahore zoo : కరోనా జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కుక్కలు, పిల్లులు, పులులు, ఇతర జంతువులు మృత్యుబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా..రెండు తెల్లని పులి కూనలు మరణించడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. పాకిస్థాన్ లోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహో�
Aurangabad Woman Who Returned to India After 18 Years in Pakistani Jail Dies of Heart Attack : భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ కు వెళ్లి..18 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఔరంగా
Gulf victims suffering from agents scams : గల్ఫ్ బాధిత కుటుంబాల్లో.. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒక్క గల్ఫ్ చావు.. ఎందరికో కనువిప్పు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లి.. తీరా అక్కడ పనిదొరక్క.. చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక.. తనువు చాలించిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఏళ్లు గడుస
Andhra Pradesh former Minister Bhuma Akhila Priya : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ లీడర్ అఖిల ప్రియ కస్టడీ కోరుతూ..బోయిన్ పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి చంచల్ గూ
person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలే�
కరోనావైరస్ మహమ్మారి సోకి ప్రజలు కోలుకున్న తర్వాత వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పుడు, జర్మనీ నుంచి వచ్చిన రెండు అధ్యయనాలు COVID-19 అనారోగ్యం తీవ్రంగా లేనప్పుడు కూడా గుండెపై తీవ్రమైన ప్రభావాన్న
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.