Home » . sugar levels
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞప్తి చేశారు.
వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.