Home » Suggestions
పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు లేఖ రాశారు. దంపతులు వారి జీవితంలో మూడు మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని..ఈ మూడుమాటలు వారిజీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతాయని మూడు మాటలు సూచించారు.
సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం జగన్. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీ�
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…. అందుకు తగిన విధంగ�
కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్
కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు.
కరోనా ఎఫెక్ట్ - మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు..