Home » Sukesh Chandrasekhar
బాలీవుడ్ నటికి ఆర్థిక నేరగాడు వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేట్ జెట్ను గిఫ్ట్గా ఇచ్చాడు.
‘‘ఈరోజు మనకు ఏది లభించినా అది శ్రీరాముడి ఆశీస్సుల వల్లనే. అటువంటి పరిస్థితిలో మా చిన్న సహకారం ఈ గొప్ప ఆలయంలో భాగమవుతుంది. ఇది మాకు పెద్ద వరం’’ అని రాసుకొచ్చాడు.
2020లో హైదరాబాద్లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ముడుపులు అందాయి. వాటితో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్లో మూడు అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.
కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ లేఖ
Sukesh Chandrasekhar: "గోడ గడియారాలు కూడా తీసుకున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్ కొనుగోలు చేశాం" అని సుకేశ్ చెప్పారు.
Kavitha: ఒక ఆర్థిక నేరగాడు లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రచురించాయి.
Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకే..
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అ�
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.