-
Home » Sukesh Chandrasekhar
Sukesh Chandrasekhar
జైలు నుంచే హీరోయిన్కి లవ్ లెటర్.. ఏకంగా ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇచ్చిన ఘనుడు..
బాలీవుడ్ నటికి ఆర్థిక నేరగాడు వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేట్ జెట్ను గిఫ్ట్గా ఇచ్చాడు.
అయోధ్య రాముడికి 101 వజ్రాలు, 11 కిలోల బంగారంతో చేసిన కిరీటాన్ని విరాళంగా ఇస్తానని జైలు నుంచి లేఖ రాసిన సుకేష్
‘‘ఈరోజు మనకు ఏది లభించినా అది శ్రీరాముడి ఆశీస్సుల వల్లనే. అటువంటి పరిస్థితిలో మా చిన్న సహకారం ఈ గొప్ప ఆలయంలో భాగమవుతుంది. ఇది మాకు పెద్ద వరం’’ అని రాసుకొచ్చాడు.
Sukesh Chandrasekhar: త్వరలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్
2020లో హైదరాబాద్లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ముడుపులు అందాయి. వాటితో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్లో మూడు అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.
కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ లేఖ
కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ లేఖ
Sukesh Chandrasekhar: కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కొనుగోలుపై విచారణ జరపాలి: సుకేశ్ మరో లేఖ
Sukesh Chandrasekhar: "గోడ గడియారాలు కూడా తీసుకున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్ కొనుగోలు చేశాం" అని సుకేశ్ చెప్పారు.
Kavitha : కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి- సుకేశ్ వాట్సాప్ చాట్లపై కవిత ఫైర్
Kavitha: ఒక ఆర్థిక నేరగాడు లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రచురించాయి.
Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో అరుణ్ పిళ్లైకి రూ.15కోట్లు ఇచ్చా- మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్
Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకే..
Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75కోట్లు ఇచ్చా-సంచలనం రేపుతున్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
Caught On Camera: సుకేష్ జైలు గదిలో లగ్జరీ ఐటమ్స్.. జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్.. వీడియో రిలీజ్
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అ�
Sukesh Chandrasekhar: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. సుకేష్ చంద్రశేఖర్ తాజా ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.