SUMMONS

    మమత మేనల్లుడు ఇంటికి సీబీఐ..బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ భార్యకు సమన్లు

    February 21, 2021 / 05:31 PM IST

    CBI team వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ నివాసానికి ఆదివారం ముగ్గు సభ్యుల సీబీఐ బృందం వెళ్లింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా కు నోటీసులు అందజేసేందుకు సీబీ�

    పేరుకు పాన్ షాప్, అందులో అమ్మేది డ్రగ్స్..ప్రముఖులే ట్రార్గెట్

    January 11, 2021 / 06:01 PM IST

    Mumbai’s famous Muchhad Paanwala : ఆకులు చుట్టుకుంటూ..సిగరేట్లు, ఇతర పాన్ పదార్థాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తి కోటీశ్వరడయ్యాడు. ఎంతో మంది కస్టమర్లు ఆ పాన్ షాప్ ముందట వాలిపోతుంటారు. సామాన్యుడి నుంచి మొదలుకుని..సెలబ్రెటీలు సైతం వస్తుండడం ఆ ప్రాంతం కిక్కిరిసినట్�

    ఈడీ ఆఫీస్ కి బీజేపీ బ్యానర్ తగిలించిన శివసేన

    December 28, 2020 / 09:45 PM IST

    “BJP Office” Banner Outside Agency’s Branch పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ మోసం కేసులో శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య.. వర్ష రౌత్‌ కు ఆదివారం ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నెల 29న ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, వర్ష రౌత్

    తలైవాకు షాక్‌ : స్టెరిలైట్ ఫైరింగ్ కేసులో రజినీకాంత్‌కు సమన్లు

    December 21, 2020 / 02:44 PM IST

    Single Judge Commission issued summons to Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తోన్న సమయంలో… ఆయనకు కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణ జరుపుతోన్న సింగిల్ జడ్జి కమిషన్ రజినీకాంత్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాల�

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శికి సమన్లు జారీ చేసిన ఈడీ

    December 4, 2020 / 10:56 PM IST

    ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి

    కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు

    December 4, 2020 / 03:56 PM IST

    India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్​ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద�

    TRP స్కామ్ : అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయండి…ముంబై పోలీసులకు హైకోర్టు ఆదేశం

    October 19, 2020 / 05:57 PM IST

    TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు ​​జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్‌ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ

    ఫేస్ ‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

    September 12, 2020 / 04:53 PM IST

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. భారత్ లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వ

    శివసేన “సోనియా సేన”గా మారిపోయింది….కంగనా తీవ్ర వ్యాఖ్యలు

    September 10, 2020 / 03:06 PM IST

    శివసేన పార్టీ, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్​ సాహెబ్​ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక�

    భీమా కోరేగావ్ కేసు..వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు

    September 7, 2020 / 08:19 PM IST

    భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. వి�

10TV Telugu News