-
Home » sunitha reddy
sunitha reddy
మరోసారి హాట్ టాపిక్గా వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు
కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
జూబ్లీహిల్స్లో కీలకంగా ఆ ఓటర్లు.. బైపోల్లో టీడీపీ సానుభూతిపరులు ఎవరికి జై కొడతారు?
కమ్మ నేతలంతా సీఎం రేవంత్ను కలవడంతో..బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని సునీత తప్పించుకున్నారు: ఎంపీ అవినాశ్ రెడ్డి
Avinash Reddy: లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ తనపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అవినాశ్ రెడ్డి చెప్పారు.
Supreme Court Comments : అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: వైఎస్ వివేకా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కొన్ని మీడియా సంస్థలు వివేకాపై వ్యక్తిగత నిందలు వేస్తున్నాయి.
Viveka Case Update: అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టుకు సునీత.. హైకోర్టులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్కు చుక్కెదురు
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
YS Viveka case : ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా దస్తగిరితో పాటు నిందితులందరికి భారీగా డబ్బులు అందాయి : సునీతారెడ్డి
మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా నిందితులు దస్తగిరితో పాటు మిగిలిన నిందుతులు అందరికి భారీగా డబ్బులు
Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంపు
సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు
న్యాయం చేయండి : CEC ని కలిసిన సునీత
తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ టైమ్లో ఏ�
వివేకా హత్య కేసు : సీఎం వ్యాఖ్యలపై సీఈవోకి సునీతా రెడ్డి ఫిర్యాదు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ తీరుపై వివేకా కూతురు సునీతా రెడ్డి ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ద్వివేదిని కలిసిన ఆమె.. సిట్ విచారణను తప్పుదోవ పట్టిస�