శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు.
కామాంధుడి దాహానికి స్మశానంలో శవానికి కూడా రక్షణ లేకుండాపోయింది. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి కరోనా సాకుతో బయటకు వచ్చి సమాధిలో ఉన్న బాలిక శవంపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఆరోపణలపై అస్సాం పోలీసులు 51ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ధేమాజీ జిల్లాలో 20
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ సూపర్ హిట్ చిత్రం ‘మర్ధానీ’ సీక్వెల్ కి ఒకే చెప్పారని సమాచారం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం మర్ధానీ. 2014లో విడుదలైన ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ ముఖ్య పాత్రలో అద్భుతమైన �