Home » superstitions
సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు జనాలకు చిక్కారు. డబ్బులు, నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు.
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతుండటం బాధాకరం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.. ఇంకా కొందరు గుడ్డిగా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
గ్రహణం ఖగోళవింతా...లేక....చెడు పరిణామమా..గ్రహణం సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుంది?గర్భంలో ఉన్న శిశువులకు ఏమవుతుంది? గ్రహణం మొర్రిలకు గురి అవుతారా? దేవాలయాలు ఎందుకు మూసివేస్తారు?
ప్రసవాల కోసం ముందుగానే అయ్యగార్ల దగ్గరకు వెళ్లి.. ముహూర్తాలు పెట్టించుకోవడంపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మాతా శిశు ఆరోగ్యం కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్రావు.. ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు.
మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది.
ఇది టెక్నాలజీ యుగం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. స్పేస్ టూరిజం పేరుతో మనిషి ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ కొందరు మనుషుల్లో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు. అపశకునం పేరుతో ప్రాణాలు తీసుకుం�
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంధ విశ్వాసాలతో ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. దోషాల పేరుతో ప్రాణాలు తీసేస్తున్నారు. ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. నెలల పసికందుని కిరాతకంగా చంపేసింది. తనక
Adilabad Tribals new Village construction : గిరిజనులంటేనే సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. ఎంత నాగరికతను అందిపుచ్చునే గిరిజనులైనా సరే వారి సంస్కృతి సంప్రదాయాలను విడిచిపెట్టరు. అలాగే వారు పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి పెట్టరు. వేరే ప్రాంతంలో అన్ని వసతులు కల్పిస్తా