Home » supply
వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. కానీ పేపర్ బాక్స్ లో వాటర్ సప్లై గురించి ఎక్కడా విని ఉండరు. ఇద్దరు యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ కుర్రాళ్లు ఇటువంటి వినూత్న ఐడియా వేశారు. ఐడియా వేయటమే కాదు దాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు
రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న�
Ration mobile OTP : తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓటీపీ ఉంటేనే రేషన్ సరుకులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించడంతో.. ఆధార్ నమోదు కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద చాంతాడంతా క్యూలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి తిప్పలు పడుతున్న బాధి�
COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున�
Operation Covid Vaccine మరో-3-4 నెలల్లో ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ సిద్దమవుతుందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే.2021మనందరికీ 2021 మంచి ఏడాదిగా ఉంటుందని ఆశిస్తున్నాను అని హర్షవర్థన్ అన్నారు. వ్యాక్సిన్ రాగానే �
onion price soars : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో కిలో ఉల్లి ధర 90 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దాటి నాన్స్టాప్గా ఉల్లి ధర పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కా
PM MODI ON CORONA VACCINE SUPPLY భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�