Home » Support
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది.
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీస�
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను ‘రాజ్యాంగ వ్యతిరేకం’గా అభివర్ణించారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిప�
అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర�
బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవ
తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాల�
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చ