-
Home » Supreme Court Verdict
Supreme Court Verdict
ఉత్కంఠ.. ఒకట్రెండు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు? ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవా? ఎందుకంటే?
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట.
సుప్రీంకోర్టు నిర్ణయమేమీ అల్లా తీర్పు కాదు.. ఆర్టికల్ 370పై మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఓటమిని అంగీకరించాలని కోరుకుంటున్నారని, అయితే తమ చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తామని పీడీపీ చీఫ్ అన్నారు
మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు
మహిళ గర్భంలోని పిండం గుండె చప్పుడు నిలిపివేయాంటూ ఏ న్యాయస్థానం తీర్పు చెబుతుంది? అని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు.
Supreme Court Permission : జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. తమిళనాడు ప్రభుత్వ సవరణలను సమర్థించిన ధర్మాసనం
జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
Kodali Nani : ఆర్5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కొడాలి నాని
వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు.
పబ్లిసిటీ కోసమే మహిళలు శబరిమల వస్తున్నారు : కేరళ మంత్రి
శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించే కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన ర్రంలో అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుంతించే విషయంపై గందరగోళం ఏర్పడింది. మండల పూజ కోసం నవంబర్ 16 నుంచి అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. 17 నుంచ�
24 గంటల్లో తేల్చేస్తాం: అయోధ్యపై యోగీ వ్యాఖ్యలు
లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని, లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని ప
కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�
శబరిమల: 51 మంది మహిళలు దర్శనం
శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.
మోడీ ప్రకటన:శబరిమల అంశంలో బీజేపీ ప్రజల పక్షమే
కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు