Home » Supreme Court
కొవిడ్-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ �
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ �
CECగా అరుణ్ గోయల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ..దానికి సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశా
అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 1
ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన త�
సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశాన�
న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించి వారికి చేరాల్సిన ప్రభుత్వ లబ్దిని అందించా
ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను ర�
కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై సిట్ విచారణను కోరుటూ 'రూట్స్ ఇన్ కాశ్మీర్' క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రివ్యూ పిటిషన్ను 27ఏళ్లు ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో 2017లో కొట్టివేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నే�