Home » Supreme Court
వివాహ వయస్సు విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. మతం, పర్సనల్ లాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ వయస్సు ఉండేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
ఈ విషయంలో సీనియర్ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్ తనవంతు పాత్ర తప్పనిసరిగా పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న
నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ క�
సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం మారిందని సీబీఐ కూడా మారాల్సినవసరం ఉందని సూచించింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధానాలను అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూప�
బలవంతపు మత మార్పిడులు ప్రమాదకరమని, రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు. ఛారిటీ చేయడం అంటే మత మార్పిడులకు పాల్పడటం కాదని అభిప్రాయపడింది.
11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదే�
పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. "కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. ఆర్టీఐ కింద ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప
దేశంలో జన్యుమార్పిడి పంటలు విడుదల చేయడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జన్యుమార్పిడి పంటలను దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ను కోర్టు విచారించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న అనే ఈ ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండేవారు. 2021లో జస్టిస్ ఇందిరా బెనర�
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెల�