Home » Supreme Court
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీ సోమేశ్ కుమార్ కు అందింది. దీంతో సోమేశ్ కుమార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్
ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? పేదల ఇళ్లను ఖాళీ చేయించటానికి పారామిలటరీ బలగాలా? అంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
సంవత్సరాల తరబడి సాగదీస్తారు..కేసుల్ని తేల్చరు దానికి మీకుండే ఇబ్బందు మీకుండొచ్చు కానీ ఇది సరైందికాదు అంటూ ఆర్థిక కుంభకోణాల కేసుల విషయంలో సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించ�
అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయమై మంగళవారం విచారణ ముగించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను స్తంభింపజే�
థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై..................
సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో ఇచ్చే ఫుడ్ మాత్రమే కాకుండా, బయటి ఫుడ్ కూడా తినేందుకు అనుమతిస్తూ జమ్ము-కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట�
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగ�
రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరి�