Home » Supreme Court
లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదకి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులల�
ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు.
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్
జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మొట్టికాయలు వేసినా..తీవ్రంగా చీవాట్లు పెట్టినా జగన్ ప్రభుత్వం తీరులో మాత్రం ఏమాత్ర�
ఇవాళ విచారణకు రాని జీవో నెం.1 పిటిషన్
మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.
న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించిం�
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంప�
అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది.