Home » Supreme Court
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉ
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ పెంపు జీవోపైన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీ�
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‘‘అట్టడుగు వర్గాల వరకు మని చేరాలి. అందుకు కోర్టుల్లో సాంకేతికత చేరాలి. టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వాడకం అయితే తగ్గట్లేదు కదా. అందుకే ఈ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. విచారణ కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ �
2021లో విజయ్ సేతుపతి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. అప్పట్లో ఈ గొడవ వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి విజయ్ సేతుపతి, అతని మనుషులు తనపై దాడి చేశారని, అసభ్య పదజాల
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ సినిమా ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. కాంతార సినిమాలో వచ్చిన వరాహ రూపం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ పాట మ్యూజిక్ మాది అంటూ తైక్కుడం బ్రిడ్జ్ అనే ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తూ................
ఇన్వెస్టర్ల సొమ్మును రక్షించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కేంద్రాన్ని, సెబీని సుప్రీంకోర్టు కోరింది. నిపుణులతో కమిటి వేస్తే బావుంటుందని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. విచా�