Home » Supreme Court
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
‘ఢిల్లీ కంటే రాజ్భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. వికాస్ సింగ్పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తున్నారా? ఇ�
అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్..గవర్నర్ తమిళిసైని ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ