Home » Supreme Court
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ధర్, కేవీ కామత్, నందన్ నీలేక�
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
కోర్టు ప్రశ్నలకు షిండే తరపు న్యాయవాది ఎన్కె కౌల్ స్పందిస్తూ తదుపరి విచారణలో ఈ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఇంకా కేసు పదో షెడ్యూల్ ప్రకారం విభజించబడలేదని, వారు పార్టీలో అసమ్మతి, ప్రత్యర్థి వర్గం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ�
గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 41సిఆర్పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పళని స్వామిని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అంటూ మద్రాసు హ
ఈసీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అయితే, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని షిండే వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మరో వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఉద్ధవ్
గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టిన ఘటనలో దోషుల విడుదలకు గుజరాత్ సర్కారు అభ్యంతరాలు తెలిపింది. రైలును తగులబెట్టి 59 మంది ప్రాణాలు బలిగొన్నారని, దీన్ని అత్యంత అరుదైన ఘటనగా పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.