Telugu » Telangana News
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
వినాయక చవితి అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది లడ్డూ వేలం పాట.. గణపయ్య చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.
Balapur Ganesha laddu auction 2025 : బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటలో రికార్డు స్థాయి ధర పలికింది.
గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Ganesh Nimajjanam : గణనాథుల నిమజ్జనోత్సవాల వేళ గ్రేటర్ ఆర్టీసీ శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్కు చేరుకునేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాసులు ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూ వేలం రికార్డు స్థాయి ధర పలికింది.
కవిత (kavitha) ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.
10టీవీ ఏర్పాటు చేసిన వెరైటీ గణేశ్ మండపాల పోటీల్లో పలు మండపాలు చోటు సంపాదించుకున్నాయి.
గణేశుల విగ్రహాలను చూసేందుకు హుస్సేన్ సాగర్ కు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.