Telugu » Telangana News
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ..
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది.
ఇప్పుడు అధికార కాంగ్రెస్ ముఖ్యనేతలే పాదయాత్ర చేయడం ఏంటనేది సీఎం రేవంత్ రెడ్డి వాదన అంటున్నారు. (Telangana Congress)
కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని.. (Local Body Elections)
తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం.. (Supreme Court)
హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ (Chandanagar khazana jewelry case)లోకి దుండుగులు తుపాకీలతో చొరబడి కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవతం చేశారు..
హైదరాబాద్, దానిచుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వర్షంపడే సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని..
పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ..
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుండే గ్యాప్ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రీకొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్ అప్పట్లో నడిచింది.