Home » Supreme Court
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడా�
ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారాల్సిందేనా? ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టులో కాలుష్యం గురించి పిటీషన్ దాఖలు కావటం విచారించటం..ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ
ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిట
హైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్
గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వం�
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.
జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పున�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ మండిపడింది. స్టేషనరీ, లీగల్ ఫీజులు కూడా వృథా అయ్యాయని విచారం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన ఈడీ అధికారికి రూ.లక్ష జరి
దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.