Home » Supreme Court
తాజ్మహల్ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్ రజ్నీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో గతంలో ఓ పిల్ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటి�
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
నేడు సుప్రీంకోర్టు ముందుకు అమరావతి రాజధాని అంశం రానుంది. దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర�
వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ
వైఎస్ వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీంకోర్టు అంగీకారించింది.
కోర్టుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి..న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేసే పని మానేసి కోర్టు్లో రాజకీయాలు చేస్తున్నారు అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లిం బాలికల హిజాబ్ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందంటూ మండిపడ్డారు.మా కుమార్తె