Home » Supreme Court
ఎంపీ రఘురామకృష్ణం రాజు వైద్య పరీక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని.. వైద్య పరీక్షలను పూర్తిగా వీడియో రూపంలో రూపొందిం�
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే.
వివిధ రకాల నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీ పేరిట జైలుకి పంపించకుండా..వారిని హౌస్ అరెస్ట్ చేయమచ్చని సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందులందరిని జైళ్లకు పంపించటం వల్ల జైళ్లన్ని నిండిప�
కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా కట్టడి కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
జైళ్లలో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోండగా.. ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు జైళ్ల శాఖను ఆదేశించింది. గత ఏడాది జారీ చేసిన సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హైపవర్డ్ క�
ఆక్సిజన్ సరఫరా అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి మమ్మల్ని తీసుకుని రావద్దని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఆక్సిజన్ సమస్య