Home » Supreme Court
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు సే�
కరోనా సోకి ఎక్కడ చనిపోయినా అది కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఈక్రమంలో కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని క�
సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2021, జూన్ 17వ తేదీ గురువారం విచారణ జరిగింది. సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి మార్కులు, 11, 12
టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట
పశ్చిమ బెంగాల్ సర్కార్కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికార�
సినీనటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.