Home » Supreme Court
Central Government : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి వేగం మరింత పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ�
దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ను పూర్తి చేసి.. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది.
ఏపీలోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణలు జరిగాయి. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పలు ప్రశ్నలు సంధించి విచారణను రేపటికి వాయిదా వ�
ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది.
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విచారణనను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు.
Supreme Court: సీబీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు రెండవ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రద�
జస్టిస్ వినీత్ సరన్, దినేష్ మహేశ్వరిల వేకేషన్ బెంచ్ నవనీత్ కౌర్ పిటిషన్పై విచారణ జరిపి మంగళవారం స్టే విధించింది. ఇక కులధ్రువీకరణ పత్రం వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు మరికొందరికి నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు. కాగ�
కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే తాజాగా అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే, రేపటి విచారణలో ఆంధ్ర ప్రదేశ్ ప�