Home » Supreme Court
పెగాసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరింది.
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.
దేశంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
మౌలిక వసతులు సరిగా లేని కొవిడ్ హాస్పిటల్స్ పై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .
ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం చట్టంను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఈ చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. స్వాతంత్య్ర
నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలవటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేసింది దేశ అత్యున్నత ధర్మాసనం. న్యాయమూర్తులు చక్రవర్తుల్లా ప్రవర్తించవద్దని చీటికీ మాటికి అధికారులన
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని 2021 జూలై 31వ తేదీలోగా దేశంలోని అన్నీ రాష్ట్రాలు అమలు చెయ్యాలంటూ కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు.
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.