Home » Supreme Court
జర్నలిస్ట్ లు,జడ్జిలు,రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కోసం పెగసస్ స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా,సీనియర్ జర్నలిస్ట్
ఇవాళ(5 ఆగస్ట్ 2021) పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులుతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశి కుమార్ సుప్రీంల�
కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది.
జార్ఖండ్ లో న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయమూర్తి హత్యను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్,
బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం కనిపించింది.
కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంపీ గౌతమ్ గంభీర్ అత్యవసర మందులను అక్రమంగా నిల్వ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
పెగాసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరింది.