Home » Supreme Court
20-Year-Old Rape Case-Top Court Acquits Man 1999నాటి అత్యాచార కేసులో నిందితుడిని ఇవాళ(సెప్టెంబర్-29,2020)సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి… బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారని,. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాభేదాలు
సుప్రీంకోర్టు ఊహించిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసుని దర్యాఫ్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ హాస్�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని షావిక్ చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మన్షిందే శనివారం కోర్టుకు వెల్లడించారు. సుశాంత్కు 20 సంవత్సరాల వయస్సు నుండే మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. రియా, షౌవిక్ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేద�
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్�
Loan moratorium: రుణాల మారటోరియం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్ప
అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు జామియా మిల్లియా ఇస్లామియా ఆర్కిటెక్చర్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఎస్.ఎం.అక్తర్ డిజైన్లు అందించనున్నారు. ప్రొఫెసర్ అక్తర్ డిజైన్లు అందిస్తారని జామియా పీఆర్వో తెలిపారు. మసీదు భవన సముదాయానికి డిజైన్లు అం�
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మారటోరియంపై చెల్లించే వడ్డీలపై బ్యాంకులు రుణదారులను వేధించరాదంటూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు రుణాల పునర
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా త�
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు జరిమాన విధించింది. 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన కేసులో.. ప్రశాంత్ భూషణ్కు ఒక రూపాయి జరిమానా విధించారు. ఇందుకు