Supreme Court

    ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

    August 11, 2020 / 02:21 PM IST

    ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందే అని స్పష్టం చేసింది. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడంతో పాటు..హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరి�

    సుషాంత్ సింగ్ మృతి కేసు, ఎట్టకేలకు ఈడీ ఆఫీస్‌లో విచారణ బృందం ముందు హాజరైన రియా చక్రవర్తి

    August 7, 2020 / 12:53 PM IST

    ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సు�

    పోతిరెడ్డిపాడుపై సుప్రీంకెళ్లిన తెలంగాణ..

    August 5, 2020 / 03:06 PM IST

    ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేప�

    BS-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీం బ్యాన్

    July 31, 2020 / 04:55 PM IST

    దేశవ్యాప్తంగా లాక్​డౌన్​లో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై వేటు వేసింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ వెనక్కి తీసుకుంది. లాక్​డ

    సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..సుప్రీంకోర్టులో బీహర్ సర్కార్ కేవియట్ పిటిషన్

    July 31, 2020 / 01:27 PM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను �

    అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేం : స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట..స్పీకర్ కు సుప్రీం ఝలక్ ‌

    July 23, 2020 / 03:46 PM IST

    రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవ

    ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్…హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు స్పీకర్

    July 22, 2020 / 07:24 PM IST

    రాజస్థాన్​ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్​ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే

    గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

    July 20, 2020 / 11:18 AM IST

    ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్‌ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్‌కుమార్‌క�

    Malya Offer : సెటిల్ మెంట్ ప్యాకేజీ

    July 18, 2020 / 11:24 AM IST

    Vijay Malya మరో ఆఫర్ తో ముందుకొచ్చాడు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో దాచుకుంటున్న సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకొనే మార్గాలన్నీ మూసుకపోయాయి. దీంతో భారత్ ఎదుట పలు ప్రతిపాదనలు ఉంచుతున్నాడు. తాజాగా సెటిల్ మెంట్ తో కూ�

    అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదంపై సుప్రీం తీర్పు

    July 13, 2020 / 11:41 AM IST

    9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై

10TV Telugu News