Home » Supreme Court
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని…అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. సోమవారం సాయంత్రం 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వెయ్యడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సు
ఏపీలో ఎన్నికల కోడ్ను తాత్కాలికంగా ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నికల కోడ్ను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తూ ఏపీ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ నిర్ణయమే ఫైన
నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతిక�
నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని కోర్టు జారీ చేసిన డెత్వ�
1997లో ఢిల్లీలో వ్యాపారవేత్తలు సుశిల్,గోపాల్ అనాల్స్ కు చెందిన ఉపహార్ థియేటర్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇవాళ(ఫిబ్రవరి-20,2020) కీలక తీర్పు ఇచ్చింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధిత�