Supreme Court

    ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 30న యథాతథంగా ఎగ్జామ్స్

    August 28, 2020 / 01:21 PM IST

    కాలేజీలు, యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఎగ్జామ్స్ నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని రాష్ట్రాలకు సూచ�

    మొహరం ఊరేగింపుకు నో పర్మిషన్

    August 27, 2020 / 07:25 PM IST

    కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మొహరం ప్రదర్శనలకు అనుమతించాలని షియా నేత సయ్యద్‌ కల్బే జవాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. పెద్దసంఖ్యలో �

    సుశాంత్ కేసులో మరో ట్విస్టు..ఆయన ఉదయం 4 గంటల వరకు నిద్రపోడు

    August 23, 2020 / 11:06 AM IST

    బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా. కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డ�

    క్షమాపణ చెప్పను…ఏ శిక్షకైనా సిద్ధం : ప్రశాంత్ భూషణ్

    August 20, 2020 / 03:56 PM IST

    కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్…శిక్షకు సంబంధించిన విచారణను రివ్యూ పిటిషన్ వేసేంత వరకూ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారంనాడు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు�

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

    August 19, 2020 / 12:32 PM IST

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హ

    600 గ్రాముల నకిలీ పసుపు కేసు..38 ఏళ్ల తర్వాత తీర్పు

    August 19, 2020 / 11:25 AM IST

    ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 38 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని వయస్సు 76 ఏళ్లు. 600 గ్రాముల నకిలీ పసుపులో కేసులో ఇది జరిగింది. 1982లో ఈ కేసు బుక్ అయ్యింది. 1982లో అరె�

    సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

    August 19, 2020 / 11:21 AM IST

    సంచలనం రేపిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం(ఆగస్టు 19,2020) అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలిపింది. సేకరిం

    ప్రశాంత్ భూషణ్ కు మద్దతుగా….సుప్రీంకు 1500 లాయర్లు విన్నపం

    August 18, 2020 / 04:13 PM IST

    సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు… ఆయనను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అసహనం వ్�

    కోర్టులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

    August 17, 2020 / 07:57 PM IST

    డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టో తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పామని నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఉన్నవాళ్లే భూ క�

    నీట్‌,జేఈఈ ఎగ్జామ్స్ వాయిదా కోరుతూ పిటిష‌న్…కొట్టేసిన సుప్రీం

    August 17, 2020 / 05:31 PM IST

    నీట్‌, జేఈఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాల‌కు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తె�

10TV Telugu News