Home » Supreme Court
దిశ కేసులో ఎన్కౌంటర్ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్కు శిక్ష
చటాన్పల్లి ఎన్కౌంటర్తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత
న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా
దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై
కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య.
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటినుంచ�
అయోధ్య భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టుకు అయోధ్య వివాదం రానుంది. డిసెంబర్ 9లోపు పి�