-
Home » SUPREMECOURT
SUPREMECOURT
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్..!
September 13, 2024 / 03:37 PM ISTముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Supreme Court: ఏపీ ప్రభుత్వ సిట్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
November 17, 2022 / 02:25 PM ISTSupreme Court: ఏపీ ప్రభుత్వ సిట్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
Firecrackers Banning : బాణసంచా నిషేధంపై కోల్ కతా హైకోర్టు ఉత్తర్వుని కొట్టేసిన సుప్రీం
November 1, 2021 / 09:21 PM ISTరాబోయే పండుగుల సీజన్లో వెస్ట్ బెంగాల్ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై
సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది
January 17, 2021 / 08:12 PM ISTAgri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది…
డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ పై కేంద్రం నిషేధం!
September 7, 2020 / 05:13 PM ISTDisinfection Tunnel – Sanitizer Tunnel: డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్…
కృష్ణుడు ఇవాళే జైలులో పుట్టాడు..నీకు బెయిల్ కావాలా? : జోక్ వేసిన చీఫ్ జస్టిస్
August 12, 2020 / 05:24 PM ISTమంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ…
బిగ్ బ్రేకింగ్, ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు
July 22, 2020 / 11:11 AM ISTఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ…
రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం
March 31, 2020 / 02:59 PM IST21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది.…
రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం
March 19, 2020 / 01:26 PM ISTశుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీక్షను వీడియో తీయాలని,ప్రొసీడింగ్స్…
కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్
March 16, 2020 / 10:42 AM ISTకమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే…