Home » SUPREMECOURT
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Supreme Court: ఏపీ ప్రభుత్వ సిట్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
రాబోయే పండుగుల సీజన్లో వెస్ట్ బెంగాల్ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై
Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�
Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డ
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ
ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ �
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ