Home » Supriya Sahu IAS
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
ప్లాస్టిక్ వాడకండి .. ప్రమాదకరం.. ముఖ్యంగా మూగజీవాలకు ఎంతో హాని కలిగిస్తుందని ఎంత మొత్తుకున్నా ఎవరి చెవినా పడట్లేదు. తాజాగా రీఫిల్లబుల్ ఇండియా పరిచయం చేస్తున్న సరికొత్త సర్వీస్ ద్వారా అయినా ఈ కాలుష్యాన్ని కొంతవరకూ కంట్రోల్ చేయవచ్చు అనిపిస�