పెరిగేది పైసల్లోనే కానీ, రోజూ పెరుగుతోంది.. దీంతో రూపాయల్లో సామాన్యునికి భారంగా మారింది. అక్టోబర్ నెలలోనే పెట్రోల్ ధర రూ. 7 వరకు పెరిగింది.
BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీస�
దేశంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరగడానికి తబ్లిగీ జమాత్ కారణమని, కేసుల పెరుగుదలకు వారిదే బాధ్యత అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తబ్లిగీ జమాత్ తో లింక్ ఉన్నవాళ్లు కరోనా వైరస్ క్యారియర్లుగా పనిచేసినట్లు యూపీ సీఎం
ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి