Home » Surgical Attacks
జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ వాయుసేనకు �
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. భారత సైనికులపై పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోవాలనే మన సైన్యం వేయి కళ్లతో ఎదురు చూసింది. దానికి తగినట్లుగా భారత్ పాకిస్థాన్ పై సర