Home » surgical strike
హమాస్ ఘాతుక వెనుక సంచలన విషయాలు..
భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ పై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మే 3 నుంచి మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మైతీలు ఉంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 �
భారత్ జోడో యాత్ర’లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
Iran పాకిస్తాన్ మీద మరో దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది. బలూచ్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన తమ రివల్యూషనరీ గార్డ్ ని విడిపించేందుకు పాక్ భూభాగంలో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు సమాచారం. పాకిస్తాన్ లో భూభాగంలోపల చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇ�
Pakistan: ఇండియాలో జరుగుతున్న అంతర్గత వివాదాలను తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందని Pakistan విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అంటున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నల్ గా జరుగుతున్న బేధాబిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి ఇలా
Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్�