పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్.. పాక్ చేతికి చిక్కగానే చిత్రహింసలకు గురైనట్లు వీడియోలు చక్కర్లుకొడుతున్నాయి. అయితే పట్టుబడ్డ రోజైన బుధవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకొచ్చిన అభినందన్.. తాను క్షేమంగా ఉన్నట్లు పాక్ ఆర్మీ తన పట్ల మర్యాదగ
రెండు రోజులుగా భారత్-పాక్లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడితో బీజం పడిన దాడులు.. ప్రతిదాడులు విషయంలో కాస్త వాడీవేడిగానే జరిగాయి. ఈ క్రమంలో భారత సైనికులకు తోడుగా నిలిచిన ఎయిర్ ఫోర్స్ బలగాలు పాక్ దేశంలో ఉగ్రవా�
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.&nbs
పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్లో జెట్ విమానాలు కలకలం
జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారత్ జరిపిన మెరుపు దాడులను పాకిస్తాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ధ్రువీకరించారు. ఇండియా ఇటువంటి పని చేస్తుందని మేం ముందుగానే ఊహించామని, ప్రపంచాన�