Home » suryapeta district
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మ�
missing woman dead body found, in suryapeta district : బంధువుల ఇంటికి వచ్చిన యువతి తప్పిపోయింది.వారం రోజుల తర్వాత శవమై కనిపించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికిచెందిన కునుకుంట్ల పావని అనే యువతి