Home » Sushant Singh Rajput
సుశాంత్ సింగ్ రాజపుత్ (Sushant Singh Rajput) సూసైడ్ గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ హిందీ పరిశ్రమని బాగా దెబ్బ తీసింది. సుశాంత్ మరణించి రెండేళ్లు అవుతున్నా తన మరణం వెనుక ఉన్న మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఇది ఇలా ఉంటే సుశాంత్ మరణం గురించి బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ మాట�
సంచలన ప్రకటన చేసిన పోస్టుమార్టం డాక్టర్..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల అసలు కారణాలు ఏమిటనే క్లారిటీ మాత్రం లేదు. ఆయన మృతిపట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నా, పోలీసులు మాత్రం ఆయనది ఆత్మహత్య అంటూ తమ నివేదికలో తెలియజేశారు. కానీ, ఇప్పుడు ఈ
సుశాంత్ ప్లాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఇంకా ఆ ప్లాట్ ఖాళీగా ఉండటమే. సుశాంత్ ప్లాట్ చేసి.. అమ్మో అంటున్నారు జనాలు. సుశాంత్ చనిపోయాక ఆ ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
చర్చగా మారిన సుశాంత్ రాజ్పుత్ స్నేహితుల ఆత్మహత్యలు..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య ఎంతటి విషాదాన్ని కలిగించిదో చెప్పనక్కరలేదు. ఈక్రమంలో సుశాంత్ కుటంబానికి చెందిన ఆరుగురు బంధువులు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఎన్సీబీ విచారణలో భాగంగా రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆమె ఫోన్స్ ని, గాడ్జెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సుమారు నెల రోజులు జైలులో
తాజాగా మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్ని
సుశాంత్ సింగ్ రాజ్పుత్.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..