Home » Sushee Infra
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు.