మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఖాకీపై వేటు పడింది.
గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పబ్ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 40 మంది వరకు యువతులు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు.
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక.. సస్పెండెడ్ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరుండి స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.
పోలీసుల కొంపముంచిన డ్యాన్స్
మీసం భారీగా పెంచుకున్నాడని అధికారులు ఓ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా మీసం అనేది నా పరువు తీసేదేలేదంటున్నాడు కానిస్టేబుట్ రాణా.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సే(72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిసెంబర్-12న శ్రీలంక పార్లమెంట్ను వారం రోజుల పాటు సస్పెండ్(నిలిపేయడం)
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు డీజీసీఏ పొడిగించింది. కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" నేపథ్యంలో జనవరి-31,2020 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని
పోలీసుశాఖలో పనిచేస్తూ పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు తీసుకున్నారు.