Home » Suspense
కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది.
విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో.. అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది.
తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసినా హడావుడి కనిపిస్తుంది. ఒకపక్క సినిమాలు రిలీజ్ అవుతుంటే.. కొత్త సినిమాలు కొబ్బరి కాయ కొట్టేస్తున్నాయి. పెద్ద సినిమాల దగ్గరనుంచి చిన్న..
పంజాబ్ కొత్త సీఎం ఎవరు? అమరీందర్ సింగ్ తప్పుకోవడంతో ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? ఇదే ఇప్పుడు పంజాబ్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్గా మారింది.
నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గత ఫిబ్రవరి 24న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబసభ్యులను పరామర్శించడానికి నరసరావుపేట పర్యటనకు రెడీ అయ్యారు.
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.